తిరుమల లడ్డూ అపవిత్రంపై వైసీపీ సమాధానం చెప్పాలి” – ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు విమర్శలు

గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు దైవాపరాధానికి…

నివ్వెర‌ప‌రుస్తున్న‌ శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఘటన

కృష్ణాజిల్లాలో ఇటీవ‌ల శ్రీచైతన్య విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ…