పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, మార్చి 16న రాజధాని అమరావతిలో ఉదయం 10 గంటలకు భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణ జ‌ర‌గ‌నుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్…

తిరుమల లడ్డూ అపవిత్రంపై వైసీపీ సమాధానం చెప్పాలి” – ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు విమర్శలు

గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు దైవాపరాధానికి…