రెండో రోజుకు చేరిన బోడె రామచంద్ర యాదవ్ ‘ధర్మ దీక్ష’

అమరావతి: బీసీల న్యాయమైన హక్కుల సాధనే లక్ష్యంగా భారత యువజన చైతన్య పార్టీ (BYCP) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార ధర్మ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ దీక్ష…

స్పీకర్ అయ్యన్న పాత్రుడుపై వైసీపీ దుష్ప్రచారం

నర్సీపట్నం: ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడుకి ద‌ళిత సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై గణేష్ వెంటనే బహిరంగ క్షమాపణ…

పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, మార్చి 16న రాజధాని అమరావతిలో ఉదయం 10 గంటలకు భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణ జ‌ర‌గ‌నుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్…